పాక్ కవ్వింపు చర్యలు

by  |
పాక్ కవ్వింపు చర్యలు
X

పాక్ ఆర్మీ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై మోటార్ షల్స్‌తో దాడులకు దిగింది. అయితే ఆ డాడుల్లో ఎటుంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు తెగబడడంతో భారత ఆర్మీ కూడా దీటుగా బదులిచిందని ఆర్మీ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed