- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పాక్ ఆర్మీ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై మోటార్ షల్స్తో దాడులకు దిగింది. అయితే ఆ డాడుల్లో ఎటుంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు తెగబడడంతో భారత ఆర్మీ కూడా దీటుగా బదులిచిందని ఆర్మీ అధికారులు తెలిపారు.
Next Story