- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ జిల్లా పాడేరు ఉపసర్పంచ్, కిరాణా వ్యాపారైన బూరెడ్డి రామునాయుడు రూ. 35వేలతో వినూత్నంగా కిరాణా వినాయకుని విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని సామలు, రాగులు, ధాన్యం, పప్పు దినుసులు, జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, యాలకలు, లవంగా, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వినియోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి నవరాత్రులు పూజలు నిర్వహిస్తామని రామునాయుడు తెలిపారు. ఈ విగ్రహం గురించి తెలుసుకున్న స్థానికులు వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.
- Tags
- fruits
Next Story