- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన మైలురాయిని దాటాడు. ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అజింక్యా రహానేను అవుట్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో కలపి 900 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆ ఘనతను అండర్సన్ కంటే ముందు ఇద్దరు పేసర్లు మాత్రమే అందుకున్నారు.
గ్లెన్ మెక్గ్రాత్ (954), వసీం అక్రమ్ (916) మాత్రమే అండర్సన్ కంటే ముందు ఉన్నారు. మొత్తంగా బౌలర్లలో ఈ మైలు రాయిని దాటిన వాళ్లలో ముత్తయ్య మురళీధరన్ (1347) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షేన్ వార్న్ (1001), అనిల్ కుంబ్లే (954) ఉన్నారు. ఇప్పటి అండర్సన్ 160 టెస్టుల్లో 613 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీసుకున్నాడు.
Next Story