కరీంనగర్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు

by  |
కరీంనగర్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం స్థానికులను ఆందోళన కల్గిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే కరీంనగర్ జిల్లాలో వంద మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో 1031 మంది కరోనా బారిన పడ్డారు. గతవారం రోజులుగా కరోనా పీడితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది.



Next Story

Most Viewed