- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా మోడీ, ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్లు గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొటెరా స్టేడియం వరకు మొత్తం 22కిలోమీటర్ల పాటు రోడ్షోలో పాల్గొననున్నారు. ఈ రోడ్షోలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా 25మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో 10వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రత కల్పించనున్నారు. అంతేకాకుండా, 65మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200మంది ఇన్స్పెక్టర్లు, 800మంది ఎస్సైలు అదనంగా విధులు నిర్వహించనున్నారని డీసీపీ విజయ్ పటేల్ వెల్లడించారు.
Next Story