- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నరేష్- పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
by Disha Web Desk 6 |
X
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కలిసి నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమాకు MS రాజు దర్శకత్వం వహించారు. దీనిని నరేష్ నిజజీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. దీనిని విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రానికి నరేష్ దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మే 26న గ్రాండ్గా విడుదలై మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జూన్ 23న ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
#MalliPelli streaming on @ahavideoIN from June 23rd. pic.twitter.com/UrBrXK475m
— Vamsi Kaka (@vamsikaka) June 19, 2023Also Read..
తూచ్.. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వడం లేదు.. దిమ్మ తిరిగేలా నటి కామెంట్
Next Story