- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సెన్సార్ కట్ లేకుండా ఓటీటీలోకి నరేష్–పవిత్రల ‘మళ్లీ పెళ్ళి’?
దిశ, సినిమా: నరేష్ – పవిత్రల జంట గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా గడిపిన పవిత్ర లోకేష్ కెరీర్ రిస్క్లో పడింది. ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలంటే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. వీరిద్దరి లవ్ స్టోరీ మొత్తాన్ని ‘మళ్ళీ పెళ్ళి’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు నరేష్ . కానీ ఎప్పుడు విడుదలైంది, ఎప్పుడు పోతుందో కూడా జనాలు పట్టించుకోలేదు. ఇకపోతే తాజాగా ఈ నెల 23 నుంచి ఈ చిత్రం ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్లోకి అందుబాటులోకి రానుంది. అయితే ఇందులో కొన్ని వివాదాస్పద సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ సెన్సార్ సభ్యులు కట్ చేశారు. కానీ ఓటీటీలో మాత్రం ఎలాంటి సెన్సార్ లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్నారట.
Read More: ఫిల్మ్ ఇండస్ట్రీలో బెదిరింపులు, వేధింపులు కామన్.. నిమ్రత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్