- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి లోని అమీన్ పూర్ అనాథాశ్రమం బాలిక మృతి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన సోమవారం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పఠాన్ చెరు ప్రభుత్వాస్పత్రిలో నిందితులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కాగా, అమీన్ పూర్ లోని ఓ అనాథాశ్రమంలో ఓ దళిత బాలికపై ఏడాదిపాటుగా దుండగుడు అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story