- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రంలో ఈ ఏడాది చేప పిల్లల కొనుగోళ్లకు సప్లయిదారులను ఎంపిక చేసేందుకు కమిటీని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిషరీష్ కమిషనర్ ఛైర్పర్సన్గా ఉండనుండగా పశు సంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి, ఎన్ఎఫ్డీబీ ప్రతినిధి, టీఎస్ఎఫ్సీఓఎఫ్ జీఎం, ఫిషరీష్ డీడీ, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
Next Story