- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులను జలమండలి ఎండీ దాన కిశోర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండ్రోజులు జీహెచ్ఎంసీ పరిధిలో అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్ వెల్లడించారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దన్నారు. ఎంతటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Next Story