- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇండియా పాక్ వార్.. ఎయిమ్స్ సిబ్బందికి సెలవులు రద్దు

X
దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అన్ని రంగాలను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లకు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. ప్రస్తుతం సెలవుల్లో ఉన్నవారు కూడా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు హెల్త్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేస్తూ నోట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వైద్య సిబ్బంది మెడికల్ గ్రౌండ్స్ లో ఉండాలని పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ రూల్స్ వర్థిస్తాయని స్పష్టం చేసింది.
READ MORE ...
ప్రధాని మోడీ నివాసంలో ముగిసిన సమావేశం.. కీలక అంశాలపై చర్చ
Next Story