ఇండియా పాక్ వార్.. ఎయిమ్స్‌ సిబ్బందికి సెలవులు రద్దు

by Ajay kumar |   ( Updated:2025-05-09 16:35:37.0  )
ఇండియా పాక్ వార్.. ఎయిమ్స్‌ సిబ్బందికి సెలవులు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అన్ని రంగాలను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లకు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. ప్రస్తుతం సెలవుల్లో ఉన్నవారు కూడా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు హెల్త్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేస్తూ నోట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వైద్య సిబ్బంది మెడికల్ గ్రౌండ్స్ లో ఉండాలని పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ రూల్స్ వర్థిస్తాయని స్పష్టం చేసింది.

READ MORE ...

ప్రధాని మోడీ నివాసంలో ముగిసిన సమావేశం.. కీలక అంశాలపై చర్చ




Next Story

Most Viewed