- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు
పాకిస్థాన్ జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ పై డ్రోన్ దాడులకు మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ ఆ దాడులను సమర్ధవతంగా తిప్పికొడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ పై డ్రోన్ దాడులకు మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ ఆ దాడులను సమర్ధవతంగా తిప్పికొడుతోంది. పాక్ దాడుల నేపథ్యంలో పాలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ విధించడంతో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల మైదానంలో జరుగుతున్న ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ నిలిపివేశారు. గ్రౌండ్ నుండి వెళ్లిపోవాలని ప్రేక్షకులను ఆదేశించారు.
Next Story






