- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కొమురం భీం జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది. గత రెండు నెలలుగా జిల్లాలో సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులిని బంధించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. బెజ్జూరు, దహేగాం మండలాల్లోని 52 గ్రామాల్లో అధికారులు నిఘా ఉంచారు. పులికి ఎరగా ఆవులను ఉంచుతున్నారు. 340 కెమెరాలు, 60 మంది టైగర్ ట్రాకర్లతో పులి కదలికలపై నిఘా పెట్టారు.
కాగా, గుండ్లపల్లిలో ఏ-2 టైగర్ కెమెరాలకు చిక్కింది. బెజ్జూరు మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఎరవేసిన పశువును పులి హతమార్చింది. మళ్లీ ఇక్కడికే వస్తుందన్న అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్, మత్తు మందు నిపుణులు, షూటర్లను రంగంలోకి దింపారు.
Next Story