- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ములకలపల్లి: ఆర్మీ అధికారిని అంటూ ఫేస్ బుక్ లో పరిచయమై ఓ అమాయక గిరిజనుడి నుంచి సైబర్ మోసానికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుట్టగూడెంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు కాకా ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుట్టగూడెంకు చెందిన కాకా ప్రసాద్ కు ఇటీవల ఫేస్బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తనను తాను ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకుని తన వద్ద ఉన్న పల్సర్ బైకు విక్రయిస్తానని రూ.42,300 తన అకౌంట్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. నగదు బదిలీ అయిన సమయం నుంచి ఆ వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో మోసపోయానని భావించిన ప్రసాద్ ములకలపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- army officer
Next Story