- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ వివాదంలో యువకుడి హత్య
by Sridhar Babu |
<p>దిశ, సిరిసిల్ల: భూ వివాదం కారణంగా ఒకరిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైరగోని తిరుపతి (28)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో నెంబరు లేని ఓ పల్సర్ వాహనాన్ని వదిలేసి వెల్లడంతో పోలీసులు వాహనం ఆధారంగా విచారణ చేపట్టారు. మృతునికి నెల రోజుల క్రితమే ఓ పాప పుట్టినట్టు గ్రామస్థులు […]</p>

X
దిశ, సిరిసిల్ల: భూ వివాదం కారణంగా ఒకరిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైరగోని తిరుపతి (28)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో నెంబరు లేని ఓ పల్సర్ వాహనాన్ని వదిలేసి వెల్లడంతో పోలీసులు వాహనం ఆధారంగా విచారణ చేపట్టారు. మృతునికి నెల రోజుల క్రితమే ఓ పాప పుట్టినట్టు గ్రామస్థులు తెలిపారు.
Next Story






