ధారావికి పాకిన కరోనా.. బిల్డింగ్ సీజ్

by  |
ధారావికి పాకిన కరోనా.. బిల్డింగ్ సీజ్
X

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఓ భవనాన్ని ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.

Tags: One Tests Positive, Coronavirus, Mumbai, Dharavi, Building ,Covid-19

Next Story

Most Viewed