- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఢీ కొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ శివారులోని నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని లింగాపూర్ గ్రామానికి చెందిన జాధవ్ దశరథ్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఖానాపూర్ నుంచి వస్తున్న మరో వాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి.
Next Story