- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్ది చెప్పడానికి వెళ్లి.. ప్రాణం పోగొట్టుకుంది
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను సైదా అనే వ్యక్తి లారీ కిందకు తోసి వేశాడు. వివరాల్లోకెళితే.. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వారిద్దరికి సర్ది చెప్పడానికి అంకమ్మ అనే మహిళ వెళ్లింది. కాగా తోపులాటలో ఆమెను సైదా అనే వ్యక్తి లారీ కింద తోసివేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో సైదా అనే వ్యక్తితో పాటు మరో 9 మందిపై పోలీసులు […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను సైదా అనే వ్యక్తి లారీ కిందకు తోసి వేశాడు. వివరాల్లోకెళితే.. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వారిద్దరికి సర్ది చెప్పడానికి అంకమ్మ అనే మహిళ వెళ్లింది. కాగా తోపులాటలో ఆమెను సైదా అనే వ్యక్తి లారీ కింద తోసివేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో సైదా అనే వ్యక్తితో పాటు మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






