- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తాండూర్: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యాలాల మండలంలో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన వివరాల్లోకి వెళితే…మండలంలోని చిలకల వాగులో నలుగురు స్నేహితులు ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో వారంతా వాగులో చిక్కుకు పోయారు. కాగా అరుపులు విని స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారిలో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా రక్షించగా..ఒకరు మృతి చెందారు. మృతున్ని పెద్దేముల్ మండలం ముంబాపూర్ గ్రామానికి చెందిన రిహాన్(11)గా పోలీసులు గుర్తించారు.
Next Story