- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికడ్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుడు ఖాజీపూర్ గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్(35) అని పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story