- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: చెట్టును కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలం గండి రాంపూర్ అటవీ ప్రాంతం వద్ద బుధవారం ఉదయం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story