- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్లో చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రమేశ్ అదే గ్రామానికి చెందిన సిద్దిరాములుతో కలిసి గురువారం రాత్రి స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రమేశ్ ప్రమాదశాత్తు కాలుజారి జేసీబీ గుంతలో పడ్డాడు. ఆయనతో వెళ్లిన సిద్దిరాములు పోలీసులకు సమాచారం అందించాడు. చెరువులో గాలింపు చేపట్టగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags: Medak,Ramayampeta,Ones death,pond
Next Story