- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని పళనిలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ సుబ్రమణ్యం అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పళనిలో నడిరోడ్డుపై పళనిస్వామి, సుబ్రమణ్యంపై నటరాజన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సుబ్రమణ్యం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నటరాజన్ ను అరెస్ట్ చేశారు.
కాల్పులకు వాడిన రివాల్వర్ నటరాజన్దేనని పోలీసులు తేల్చారు. నటరాజన్కు గన్ లైసెన్డ్స్ రివాల్వర్ ఉందని తెలిపారు. సినిమా థియేటర్ స్థలం విషయంలో ఇబ్బంది పెట్టడం వల్లే వారిపై కాల్పులు జరిపినట్లు నటరాజన్ తెలిపారు. తన ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపానని స్పష్టం చేశారు.
Next Story