- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవీన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story