రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
X

వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో.. బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శంకర్‌గా పోలీసులు గుర్తించారు.



Next Story

Most Viewed