హుయాయున్‌నగర్‌లో విషాదం

by  |

హైదరాబాద్ హుయాయున్‎నగర్‌లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం పై కప్పు కూలడంతో.. ఓ కూలీ మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవ్‌ (44)గా పోలీసులు గుర్తించారు.



Next Story

Most Viewed