హుయాయున్‌నగర్‌లో విషాదం

by Shyam |

<p>హైదరాబాద్ హుయాయున్‎నగర్‌లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం పై కప్పు కూలడంతో.. ఓ కూలీ మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవ్‌ (44)గా పోలీసులు గుర్తించారు.</p>

హైదరాబాద్ హుయాయున్‎నగర్‌లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం పై కప్పు కూలడంతో.. ఓ కూలీ మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లాకు చెందిన మహాదేవ్‌ (44)గా పోలీసులు గుర్తించారు.

Next Story