గరిడేపల్లి మండలంలో మరొకరికి కరోనా

by  |
గరిడేపల్లి మండలంలో మరొకరికి కరోనా
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా గరిడే గరిడేపల్లి మండలంలోని పొనుగోడులో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యాధికారి సుధీర్ తెలిపారు. గత మూడు రోజుల క్రితం గరిడేపల్లి మండల కేంద్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా పొనుగోడులో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో మండలంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed