- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
<p>దిశ, నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మిట్టపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన పరశురామ్ (38) మంగళవారం తండ్రి రామ్జీతో కలిసి బైక్పై వెళ్తుండగా.. మిట్టపల్లి ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరశురామ్ తలకు తీవ్ర గాయం అయింది. చెవి, నోటి నుంచి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రామ్జీకి కూడా […]</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మిట్టపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన పరశురామ్ (38) మంగళవారం తండ్రి రామ్జీతో కలిసి బైక్పై వెళ్తుండగా.. మిట్టపల్లి ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరశురామ్ తలకు తీవ్ర గాయం అయింది. చెవి, నోటి నుంచి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రామ్జీకి కూడా తీవ్రగాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వివరణ ఇచ్చారు.
Next Story






