రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి మృతి

by  |
రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి మృతి
X

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం జిల్లా అశ్వారావుపేట మండ‌లం జ‌గ్గారం రైస్ మిల్లు వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతిచెందాడు. రైస్ మిల్లు స‌మీపంలో స్కూట‌ర్‌పై వెళ్తున్న మ‌ల్లేష్‌ను(53) వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని సంద‌ర్శించి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Tags : One man, killed, road accident, khammam, bhadrachalam, car, bike

Next Story

Most Viewed