- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: భద్రాచలం జిల్లా అశ్వారావుపేట మండలం జగ్గారం రైస్ మిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రైస్ మిల్లు సమీపంలో స్కూటర్పై వెళ్తున్న మల్లేష్ను(53) వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags : One man, killed, road accident, khammam, bhadrachalam, car, bike
Next Story