- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన పడవ సోమశిల జలాశయంలో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, చేపల కోసం వేసిన వలలో చిక్కుకుని శ్రీను అనే మత్స్యకారుడు మృతి చెందగా, మిగతా నలుగురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story