నెల్లూరులో పడవ బోల్తా.. ఒకరు మృతి

by  |
నెల్లూరులో పడవ బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన పడవ సోమశిల జలాశయంలో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, చేపల కోసం వేసిన వలలో చిక్కుకుని శ్రీను అనే మత్స్యకారుడు మృతి చెందగా, మిగతా నలుగురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Next Story

Most Viewed