- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: కారు, బైకు ఢీకొన్న ఘటనలో జరిగిన చిన్న వివాదం ప్రాణం తీసే వరకూ వెళ్లింది. వివరాల్లోకెళ్తే.. హయాత్నగర్లో ప్రమాదవశాత్తు కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న ప్రసాద్, సతీష్ అనే వ్యక్తులకు, బైక్పై ఉన్న పరమేశ్వర్, రాజు అనే వ్యక్తులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, వినిపించుకోకుండా ఆగ్రహంతో పరమేశ్వర్, రాజులను కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తుండగా, కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పరమేశ్వర్ మృతి చెందగా, రాజు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నిందితులిద్దరూ కారును వదిలేసి పరారయ్యారు.
tags: car accident, hayathnagar, bike accident,
Next Story