- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కోసంగిపురం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కల్వర్టులో పడిన ద్విచక్ర వాహనం.. ప్రమాదానికి గురైంది. ఇద్దరు బరంపురం నుండి పర్లాకిమిడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరు గాయాలు పాలై పలాస సామాజిక ఆసుపత్రిలో ఉన్నారు. ఇద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఘటనలో కేదారనాద్( 43) చనిపోగా… రాజేంద్రకుమార్ సాహు (50) గాయాలతో పలాస ఆసుపత్రి లో చేరారు.
Next Story