- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు ఒకరు బలైన ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. అంతేకాదు.. ఇళ్లపై కూడా దాడి చేసుకున్నారు. దీంతో ఒకరు మృతిచెందారు. నాలుగు ఇళ్లలో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఓ కారు పూర్తిగా దగ్ధమైంది.
Next Story