- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: దేశవ్యాప్తంగా అనేక కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు పేలి ప్రమాదాలు చోటుచేసుకుంది. తాజాగా.. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఓ రీఫిల్లింగ్ ప్లాంట్లో ఆక్సిజన్ సిలిండర్ పేలి కార్మికుడు మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పాంకి ఆక్సిజన్ ప్లాంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. దాదా నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్లాంట్ ఉన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరారు. పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
Next Story