- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పురీషనాళంలో లిక్విడ్ రూపంలో బంగారం దాచిపెట్టి అక్రమ రవాణా చేయబోయిన ప్యాసింజర్ పట్టుబడ్డాడు. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమ బంగారం భాగోతం బయటపడింది. ‘ఓ ప్యాంసింజర్ తన పురీషనాళంలో ఏకంగా 215 గ్రాముల బంగారాన్ని ఓ ట్యూబ్లో వేసి దాచిపెట్టాడు. అనుమానాస్పదంగా ఎయిర్ పోర్టులో కనిపించడంతో తనిఖీలు చేశాము. తనిఖీల్లో భాగంగా పురీషనాళంలో బంగారంతో పాటు.. సదరు ప్యాసింజర్ పాయింట్ జేబులో రెండు బంగారం ముక్కలను గుర్తించాము. నిందితుడిని అరెస్ట్ చేశాము’ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ కమిషనర్ తెలిపారు.
Next Story