బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం

by  |
బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రాడ్యూయేట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికపై జిల్లాల నేతలకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేశారు.



Next Story

Most Viewed