- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి రోజే విమాన ప్రయాణికుడికి పాజిటివ్
<p>చెన్నై: దేశీయ విమానసేవలు ప్రారంభమైన తొలి రోజే ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్గా తేలింది. అతను ఇండిగో ఫ్లైట్ 6ఈ381లో చెన్నై నుంచి కోయంబత్తూర్కు ప్రయాణించాడు. కోయంబత్తూర్కు చేరిన తర్వాత ప్రయాణికులందరినీ పరీక్షిస్తుండగా.. ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తొలుత వినాయక్ హోటల్లో అతన్ని క్వారంటైన్లో ఉంచి అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్కు తరలించారు. అతను ప్రయాణించిన రోజు(సోమవారం) చెన్నైలో 19 విమానాలు టేకాఫ్ కాగా, 16 విమానాలు ల్యాండ్ అయ్యాయి.</p>

X
చెన్నై: దేశీయ విమానసేవలు ప్రారంభమైన తొలి రోజే ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్గా తేలింది. అతను ఇండిగో ఫ్లైట్ 6ఈ381లో చెన్నై నుంచి కోయంబత్తూర్కు ప్రయాణించాడు. కోయంబత్తూర్కు చేరిన తర్వాత ప్రయాణికులందరినీ పరీక్షిస్తుండగా.. ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తొలుత వినాయక్ హోటల్లో అతన్ని క్వారంటైన్లో ఉంచి అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్కు తరలించారు. అతను ప్రయాణించిన రోజు(సోమవారం) చెన్నైలో 19 విమానాలు టేకాఫ్ కాగా, 16 విమానాలు ల్యాండ్ అయ్యాయి.
Next Story






