- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
చెన్నై: దేశీయ విమానసేవలు ప్రారంభమైన తొలి రోజే ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్గా తేలింది. అతను ఇండిగో ఫ్లైట్ 6ఈ381లో చెన్నై నుంచి కోయంబత్తూర్కు ప్రయాణించాడు. కోయంబత్తూర్కు చేరిన తర్వాత ప్రయాణికులందరినీ పరీక్షిస్తుండగా.. ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తొలుత వినాయక్ హోటల్లో అతన్ని క్వారంటైన్లో ఉంచి అనంతరం ఈఎస్ఐ హాస్పిటల్కు తరలించారు. అతను ప్రయాణించిన రోజు(సోమవారం) చెన్నైలో 19 విమానాలు టేకాఫ్ కాగా, 16 విమానాలు ల్యాండ్ అయ్యాయి.
Next Story