కరోనా సంక్షోభంపై… కేంద్రం కీలక నిర్ణయం

by  |
కరోనా సంక్షోభంపై… కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి దేశం గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్కెట్లో డిమాండ్ సృష్టించేందుకు ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ… వినియోగదారుల డిమాండ్, మూలధన వ్యయం పెరగాల్సి ఉందన్నారు. ఎల్‌టీసీ క్యాష్ ఓచర్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ అడ్వాన్స్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని వెల్లడించారు.


Next Story

Most Viewed