- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి దేశం గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్కెట్లో డిమాండ్ సృష్టించేందుకు ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ… వినియోగదారుల డిమాండ్, మూలధన వ్యయం పెరగాల్సి ఉందన్నారు. ఎల్టీసీ క్యాష్ ఓచర్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ అడ్వాన్స్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని వెల్లడించారు.
Next Story