ఇలాంటి భారత్ లోనా కశ్మీర్ విలీనమైంది : ఒమర్ అబ్దుల్లా

by  |
ఇలాంటి భారత్ లోనా కశ్మీర్ విలీనమైంది : ఒమర్ అబ్దుల్లా
X

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద కశ్మీర్ అంశం ఒక కొలిక్కి వచ్చింది అనుకునే లోపు నాయకులు మళ్లీ రావణ కాష్టం లా మార్చాలని చూస్తున్నారు. మండే కశ్మీరీల గుండెలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. అయితే వాళ్ల మనసుల్లో మళ్లీ నిప్పు పెట్టేందుకు గుప్తర్ కమిటీ అని ఏదేదో చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో వైపు మాజీ ముఖ్య మంత్రుల గోల. మహబూబా ముఫ్తీ ఏమో న్యాయం, స్వయం పాలనా అంటే ఒమర్ అబ్దుల్లా ఏకంగా మేము కోరుకున్న భారత్ ఇది కాదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు.

ఇలాంటి భారత్ లోనా కశ్మీర్ విలీనం అయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి ర్యాలీలు చేయకూడదని, జనాలు గుమిగూడదని ప్రభుత్వాలు చేసిన ప్రకటన గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed