- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షంతో సికింద్రాబాద్లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అల్వాల్లోని ఓ ఇంట్లోకి బుధవారం భారీగా వరద నీరు చేరుకోగా.. బయటకు రాలేని ఓ వృద్ధురాలు ఇంట్లోనే ఉంది. ఇదే క్రమంలో పొద్దటి నుంచి మంచంపైనే నిద్రిస్తోన్న వృద్ధురాలు వరద నీటిలో పడి ప్రాణాలు కోల్పోయింది. వరదను తొలగించే క్రమంలో ఇంట్లోకి వెళ్లిన అధికారులు, స్థానికులు వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Next Story