- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: ఆస్తుల కోసం ప్రాణాలు పోతున్నాయి.. భూ తగాదాలు కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఇటువంటి ఎన్నో సంఘటనలు వెలుగుచూసినప్పటికీ మానవుడి ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. తాజాగా ఆస్తికోసం ఓ వృద్ధుడి ప్రాణం పోయిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కడపేట మండలం అంబతండాలో చోటుచేసుకుంది. ఇదే తండాకు నునావత్ సోమ్లా నాయక్, అతడి కొడుకు తమకున్న భూమి విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే తండ్రిని గట్టిగా కిందకు తోయడంతో కింద పడ్డ నునావత్ సోమ్లా నాయక్ (74) అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story