- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లిలో గురువారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. హెచ్డీఎఫ్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపుతుండగా గుర్తుతెలియని దుండగులు అకస్మాత్తుగా కాల్పులు జరిపి రూ.5లక్షల నగదు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సెక్యూరిటీ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే, సాయంత్రానికి ఈ కేసులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.15 రోజుల కిందట జీడిమెట్లలో బ్యాంక్ దొంగతనానికి పాల్పడ్డ ముఠానే ఏటీఎమ్ చోరీకి యత్నించినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతున్నట్లు సమాచారం.
Next Story