బ్రహ్మంగారి మఠం వద్ద దారుణం.. దంపతుల దారుణ హత్య

by  |
murder
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం సమీపంలోని తెలుగుగంగ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బంధువుల చేతిలో వీరు హతమైనట్టు సమాచారం. అయితే, ఈ జంటహత్యలు ఆస్తి కోసమే జరిగాయా? లేదా మరేదైనా కారణం ఉన్నదా.. అనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed