- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని హస్సేనీఆలంలో భారీ వర్షానికి రేకుల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని ఏడుగురిని బయటకు తీసి.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించాయి. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story