- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నాం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడతో ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఈడీలు చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే.
Next Story