- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలుపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో స్కూలుకు చేరుకున్న అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఎల్కేజీ నుంచి ఐదో తరగతి విద్యార్థులకు దాదాపు రూ.50వేల వరకు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక ఫీజులు, డొనేషన్లతో బెంబెలెత్తిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్పై దాడులు నిర్వహిస్తున్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ నిబంధనలను సైతం స్కూల్ యాజమాన్యం బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ డీఈవో, ఆర్జేడీ విచారణ జరుపుతున్నారు.
Next Story