- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల విచారణలో నూతన్ నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని ఓ రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు, అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని మరో వ్యక్తి వద్ద రూ.5లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఇక పోలీసులు కస్టడీలోకి తీసుకునే ముందు డ్రామాకు తెరలేపిన నూతన్ నాయుడు కడుపు నొప్పి లేస్తుందని చెప్పాడు. అయితే వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Next Story