- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: కరోనా నుంచి రక్షణ పొందే ఉత్పత్తులు రూపొందించిన న్యూక్లియోనిక్స్ సిస్టమ్స్ కంపెనీని మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు. ఆ సంస్థ అందుబాటులోకి తెచ్చిన పలు ఉత్పత్తులను గురువారం తన నివాసంలో న్యూక్లియోనిక్స్ మేనేజ్మెంట్ టీం ఎండీ నరేందర్రెడ్డి, డిఫెన్స్ అండ్ ఐటీ డైరెక్టర్ నిషాంత్రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ధీరజ్రెడ్డి, పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్రెడ్డితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా రక్షణ రంగానికి అనేక పరికరాలు తయారుచేస్తున్న న్యూక్లియోనిక్స్ కంపెనీ కొవిడ్-19 పై యుద్ధం చేసేందుకు అవసరమైన సామగ్రిని తయారు చేయడం హర్షణీయం అన్నారు. కరోనా సోకిన వారి వద్దకి వెళ్లడానికి కుటుంబ సభ్యులే భయపడుతున్న తరుణంలో రోగుల అవసరాలు తీర్చే రోబోని తయారు చేయడం గొప్ప విషయమన్నారు.
Next Story