బిగ్ బ్రేకింగ్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్.. ప్రకటించిన అధిష్టానం

by  |
బిగ్ బ్రేకింగ్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్.. ప్రకటించిన అధిష్టానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నియమిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండా సురేఖను సంప్రదించగా.. ఆమె నిరాకరించిన నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉప ఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు.

NSUI, NSUI state president, Balmuri Venkat, Huzurabad Congress candidate, huzurabad by elections, revanth reddy

AICC

Next Story

Most Viewed