గణపతికి లక్ష డాలర్ల విరాళం

by  |
గణపతికి లక్ష డాలర్ల విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి ఆలయానికి ఓ ఎన్‌ఆర్ఐ భారీ విరాళం ఇచ్చాడు. ఏకంగా లక్ష డాలర్లను ఆలయ ఖాతాలో జమ చేశాడు. కాగా, ఈ స్థాయిలో లక్ష డాలర్ల భారీ విరాళం ఇవ్వడం ఆలయ చరిత్రలోనే ప్రథమం అని ఆలయాధికారులు తెలిపారు. ఇందులో 50 వేల డాలర్లు అన్నదాన ట్రస్టు, మరో 50 వేల డాలర్లను గో సంరక్షణ ట్రస్టు ఖాతాలో జమ చేశారు.


Next Story

Most Viewed