- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి ఆలయానికి ఓ ఎన్ఆర్ఐ భారీ విరాళం ఇచ్చాడు. ఏకంగా లక్ష డాలర్లను ఆలయ ఖాతాలో జమ చేశాడు. కాగా, ఈ స్థాయిలో లక్ష డాలర్ల భారీ విరాళం ఇవ్వడం ఆలయ చరిత్రలోనే ప్రథమం అని ఆలయాధికారులు తెలిపారు. ఇందులో 50 వేల డాలర్లు అన్నదాన ట్రస్టు, మరో 50 వేల డాలర్లను గో సంరక్షణ ట్రస్టు ఖాతాలో జమ చేశారు.
Next Story